Posted on 2025-10-20 16:45:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలు సోమవారం ప్రజలు చిన్నారులు ఎంతో ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. బాని బానసంచాలు పేలుస్తూ తన ఆనందాన్ని ఘనంగా జరుపుకున్నారు. దీపాల ప్రదిమల దీపాల ప్రమిదలతో ఆలయాలలో దీపాలను వెలిగించారు. అదే విధంగా లక్ష్మీ పూజలు కూడా సోమవారమే దీపావళి పండగ మరింత ప్రత్యేక సూపరు దీపావళి పండగ మరింత ప్రత్యేక శోభను సంతరించుకుంది. నరకాసురుడు అనే రాక్షసురుని సంహరించిన రోజున దీపావళి పండగ జరుపుకుంటారని, పండితులు, దీపావళి పండుగ యొక్క విశిష్టత చెప్పుకుంటారు. ఈ రోజున వ్యాపారస్తులు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీంతో ఎక్కడ చూసినా బాణ సంచాల పేలుళ్ల శబ్దాలు, గాల్లోకి ఎగిరి వేసే పటాసులను నింగిలోకి ఎగిరి వేశారు. ఆకాశం రంగుల మాయంగా మారింది.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >