Posted on 2025-10-17 15:18:26
బీర్కూర్ మండలంలో విషాదం.. పిల్లల ముందే గర్భిణీ ఆత్మహత్య
గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీర్కూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎస్సై మహేందర్ వివరాల ప్రకారం.. వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన నాగరాణి(25)కి బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆమెను రెండేళ్ల నుంచి అదనపు కట్నం కోసం భర్త సంతోష్ వేధిస్తున్నాడు. గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది దీనితో మనస్తాపానికి గురై నాలుగు నెలల గర్భిణీగా ఉన్న నాగరాణి పిల్లల ముందే ఉరేసుకుని మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >