Posted on 2023-12-27 18:12:56
డైలీ భారత్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులకు వచ్చిన విశ్వనీయ సమాచార మేరకు...
సంగారెడ్డి పట్టణ శివారులోని ఫసల్ వాడి గ్రామంలో బ్రహ్మానంద గౌడ్, చిరుగూరి డేవిడ్ మరియు కొండాపురం శివ అనే వ్యక్తులు కొన్ని రసాయన పదార్థాలను మిశ్రమంగా డ్రగ్స్ రూపంలో తయారు చేసి మధ్యతరగతి వారికి అలాగే కూలీ పని చేసుకునే వాళ్ళకి అమ్ముతున్నారని సంగారెడ్డి జిల్లా పోలీసులకు సమాచారం అందగా...
సమాచారం అందుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు దాడి చేయగా నిందితుల నుంచి నిషేధిత రసాయన అల్ఫ్రాజోలం మరియు అలాగే మరికొన్ని రసాయనాలను తీసుకోవడం జరిగింది.
ఈ మీడియా సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అనేకమంది యువతి యువకులు డ్రగ్స్ మరియు గంజాయికి అలవాటు పడి నేరాలు చేయడం జరుగుతుందని మాట్లాడారు.
ఎవరైనా సరే డ్రగ్స్ మరియు గంజాయి తయారుచేసిన అమ్మిన అటువంటి వారిపై ఉక్కు పాదం మోపి కటకటాల వెనక్కు పంపిస్తామని మాట్లాడారు.
ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా లో ఎవరైనా డ్రక్స్ కానీ గంజాయి కానీ వాడినట్లు అయితే సంగారెడ్డి జిల్లా పోలీసులకు తెలపండి.
అలాగే ఇటువంటి నిషేధిత ట్రక్స్ కానీ గంజాయి కానీ తయారు చేస్తున్న మరియు వినియోగిస్తున్న వారి వివరాలు తెలిపిన వివరాలను గోప్యంగా ఉంచుతాము అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ కోరారు.
అలాగే ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాను డ్రగ్స్ మార్చుతానని మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ మీడియా సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్, డీఎస్పీ రమేష్ కుమార్ మరియు సంగారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ మరియు స్పెషల్ బ్రాంచ్ సీ.ఐ శివలింగం పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >