Posted on 2023-12-18 16:47:04
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓటర్ నమోదు పై ప్రత్యేక కార్యక్రమం విజయవంతం చేయాలి.
అసిస్టెంట్ ఎలక్టో రల్ ఆఫీసర్, తహసీల్దార్ షరీఫ్ మొయినొద్దీన్ పిలుపు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది అని, వంద శాతం ఓటర్ నమోదు లక్ష్యంగా, పారదర్శకతో కూడిన జాబితా రూపొందించడం కోసం స్పెషల్ సమ్మర్ రివిజన్ చేపట్టినట్లు అయన ఓ ప్రకటనలో తెలియజేశారు.
దీనిపై బూత్ లెవెల్ ఆఫీసర్స్ కు శిక్షణ కార్యక్రమం స్థానిక పంచాయతీ రాజు గెస్ట్ హౌస్ సిరిసిల్ల లో నిర్వహించారు.
భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యదర్శి ఆదేశం మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం లో హౌస్ టూ హౌస్ సర్వేద్వారా నూతన నమోదు, చేర్పులు, మార్పులు, డిజిటలైసషన్, ఆప్ వినియోగం, చేపడుతున్నట్లు తెలియజేశారు.
ఈ సందర్బంగా జిల్లా మాస్టర్ ట్రైనర్ పాతూరి మహేందర్ రెడ్డి బి ఎల్ ఓ ల పాత్ర, విధులు, బాధ్యతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ అవురం సుధాకర్ రెడ్డి, బంటు బాలకిషన్, సూపర్ వైజర్స్ డిప్యూటీ తహసీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >