Posted on 2023-12-16 16:58:52
డైలీ భారత్, కృష్ణాజిల్లా :కన్నతండ్రిని అత్యంత కర్కశంగా ఇంట్లో మంచం పైనే చంపి, డీజిల్ పోసి తగులబెట్టి చంపేశాడు.
ఈ అమానవీయ ఘటన నాగాయలంక మండలం భావదేవరపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగినట్టు తెలిసింది. ఆస్థి కోసం బండే హరిమోహనరావును అతని కుమారుడు పవన్ కళ్యాణ్ ఇంట్లోనే దారుణంగా డీజిల్ పోసి కాల్చి చంపేశాడు.
శనివారం ఉదయం సమా చారం అందుకున్న అవని గడ్డ సీఐ ఎల్.రమేష్, నాగా యలంక ఎస్ఐ ఘటన స్థలికి చేరుకుని హరి మోహ నరావు మృతదేహం పరి శీలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంచనామా అనంతరం మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు....
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >