Posted on 2023-12-16 12:54:10
డైలీ భారత్, తంగళ్ళపల్లి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది రోజులు కాలేదు బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్న టోనీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంట్ ఇస్థలేరని అనడం సిగ్గుచేటని పైర్ ఎమ్మేల్యేగా గెలిచి రేపు మొదటిసారి జిల్లాకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులకు పిలుపు జిల్లేళ్ళ గ్రామ బార్డర్ వద్ద ఆది శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలకడానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంత అవినీతి మయం,అభివృధ్ది కుంటు పడింది కాంగ్రెస్ పార్టీతో పాలన కాదని అంటున్నారు దేశ అభివృద్ధి జరిగి,అభివృద్ధిలో దేశం పురోగబివృద్ది సాధించింది కాంగ్రెస్ పార్టీతోనే విషయం బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి ఇందిరమ్మ బాటలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయం బీఆర్ఎస్ చేసిన తప్పులు పునరావృతం కావద్దని చూస్తున్నాం 90 రోజుల్లో హామీలు అమలు చేస్తాం..సుస్థిర పాలన అందిస్తాం బీఆర్ఎస్ నేతలు పనికట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ నమ్మరు..నమ్మకాన్ని వమ్ము చేయం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ..అందరకీ న్యాయం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల,వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >