| Daily భారత్
Logo




రైల్వే ఎస్సై సతీమణి ఆత్మహత్య?

News

Posted on 2025-06-30 11:51:13

Share: Share


రైల్వే ఎస్సై సతీమణి ఆత్మహత్య?

ఖమ్మం రైల్వే ఎస్సై బానోతో రాణా ప్రతాప్ సతీమణి పురుగుల మందు తాగి ఆత్మహత్య

డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన జిఆర్పి రైల్వే ఖమ్మం ఎస్సై రాణా ప్రతాప్ సతీమణి రాజేశ్వరి ఆత్మహత్య. ఎస్సై తో సహా కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసి చంపారని ఆరోపిస్తున్న మృతురాలి బంధువులు. 

మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలింపు 

మొదటి నుంచి రాణా ప్రతాప్ ది దురుసు ప్రవర్తన వివాదస్పదుడిగా అతనికి పేరుంది.ఖమ్మం లో ట్రైని ఎస్సైగా ఉన్న సమయంలో గన్ను చూపెట్టి బెదిరించి , దాడి చేసిన రాణా ప్రతాప్ గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సస్పెండ్ అయినాడు.

ఈ ఘటన గురించి పూర్తి  సమాచారం తెలియాల్సి ఉంది

Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >