Posted on 2025-06-24 11:35:18
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డుల పరిశీలన చేపట్టి, దాదాపు 77 వేల మందిని రేషన్ పొందేందుకు అనర్హులుగా గుర్తించింది. వీరందరి కార్డులను రద్దు చేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ గత కొన్ని నెలలుగా అనుమానాస్పద రేషన్ కార్డులపై సమగ్రంగా పరిశీలన చేస్తోంది. దీంతో సుమారు 76,842 మంది పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించబోతున్నట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి ప్రధాన కారణం.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన ఒక జాబితా. ఇందులో 96,240 అనుమానాస్పద రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొంది. వీటిలో 1,62,773 మంది లబ్ధిదారుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ఆధారంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కలెక్టర్లు,రెవెన్యూయంత్రాంగంతో కలిసి మండల స్థాయిలో ప్రత్యక్షంగా విచారణ చేపట్టింది. స్థానిక సర్వేల ద్వారా డోర్ టూ డోర్ వెరిఫికేషన్ నిర్వహించి, రేషన్ పొందేందుకు అనర్హులైన వ
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >