Posted on 2025-06-17 18:23:52
బతికిపోయా అంటున్న భర్త
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్: ఎవరైనా పెళ్లి అయిన తర్వాత భార్య లవర్తో లేచిపోతే ఏం చేస్తారు. బాధతో ఏడుస్తారు. సిగ్గు, అవమానంతో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం తన భార్య.. ఆమె ప్రియుడితో పారిపోయిందన్న బాధ లేనే లేదు. పైగా హమ్మయ్యా బతికిపోయా అంటూ చెబుతున్నాడు. ఎందుకంటే.. త్వరలోనే తాము హనీమూన్ వెళ్లాలని అనుకున్నామని.. ఒకవేళ హనీమూన్ వెళ్తే రాజా రఘువంశీలా తాను కూడా హత్యకు గురయ్యేవాడిని అంటూ పేర్కొన్నాడు. ఇక రెండు కుటుంబాలు రాజీకి రావడంతో కథ సుఖాంతమైంది.
ఎన్నో ఆశలు, కోరికలు, ఫ్యూచర్ ప్లాన్లతో పెళ్లిళ్లు చేసుకుంటే.. పట్టుమని పది రోజులు కూడా ఆ పెళ్లిళ్లు నిలబడటం లేదు. పెళ్లికి ముందే తమకు ఇష్టం లేదని వెళ్లిపోకుండా.. పెళ్లి అయిన తర్వాత లవర్స్తో పారిపోవడం, అందుకు అడ్డుగా ఉన్న భర్తను చంపేయడం గత కొన్ని రోజులుగా బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇటీవల మేఘాలయ హనీమూన్ మర్డర్ దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనీమూన్కు అని చెప్పి.. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి భర్తను చంపించి.. ఏమీ తెలియనట్లు భార్య చేసిన మాస్టర్ ప్లాన్ బయటికి రావడంతో దేశం మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఇక తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన యువతిని జార్ఖండ్కు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేయగా.. సరిగ్గా 10 రోజులకే భర్తకు పురుగుల మందు ఇచ్చి చంపేసి పరారైంది. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. అయితే ఇందులో ఆ భార్య.. భర్తను చంపకుండా వదిలేసి ప్రియుడితో పరారైంది. దీంతో తాను బతికి ఉన్నందుకు అదే 10 వేలు అనుకుంటూ ఆ భర్త సంతోషంగా ఉన్నాడు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >