Posted on 2025-06-08 07:33:42
డైలీ భారత్,జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62)కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి ఈరోజు ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఈరోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి చనిపోవడంతో కుటుంబంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి విషాదఛాయలు అలుముకున్నాయి. టీడీపీ నుంచి ఒక్కసారి, బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు వరుసగా మూడుసార్లు గెలిచిన మాస్ లీడర్ మాగంటి. కిడ్నీ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >