Posted on 2024-09-10 19:00:00
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో సర్దార్ నగర్ లోని శ్రీ హిందూ వాహిని సర్దార్ యూత్ అసోసియేషన్ 26వ వార్షికోత్సవం పురస్కరించుకుని గణపతి పూజ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నవి.
ఇట్టి గణపతి ప్రతిష్టకు సహకరించిన స్థానిక 29వ వార్డ్ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ మరియు విగ్రహ దాత చొప్పదండి హరీష్ - కల్యాణి కి సంఘ అధ్యక్షులు కొట్టే రాజు పటేల్, కోశాధికారి భరత్ కీర్నే మరియు సంఘ సభ్యులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు.
గత 25 సంవత్సరాల నుండి మండపం వద్ద సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజ మరియు అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా పూజలు అందుకుంటున్న ఈ విజ్ఞేశ్వరుడిని భక్తులందరూ దర్శించుకొని స్వామి వారి కృపకి పాత్రులు కాగలరని మనవి.
ఇట్లు
శ్రీ హిందూవాహిని సర్దార్ యూత్ అసోసియేషన్
సర్దార్ నగర్, సిరిసిల్లా
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >