Posted on 2024-07-23 21:41:04
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్
బిజెపి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మిత్రులు పక్షాలను మెప్పించడం కోసం బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించడం చూసాం..
నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏకచత్రాధిపత్యానికి అడ్డుకట్ట ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తుంది...
గతంలో ఈడీ,సీబీఐ,లను అడ్డుపెట్టుకొని దేశంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం ఇక నడవదని మేము ఆరోజే చెప్పం..
అప్ కా బార్ 400 అంటే 300 కూడా రాకుండా సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షలతో కలిసి ఏవిధంగా ముందుకు పోతారని ఆనాడే అన్న సందర్భంలో ఈరోజు బడ్జెట్తో తేటతెల్లమైంది..
నరేంద్ర మోడీ కి తెలంగాణ రాష్ట్రంపై ఉన్న వ్యతిరేకతను మనం చాలా సందర్భాల్లో చూసాం.. గతంలో పార్లమెంటు తలుపులు మూసి తల్లి బిడ్డలను వేరు చేసి తల్లిని చంపారని అన్న మోడీ మాటలతోటి వారికి తెలంగాణపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా అర్థమైంది...
తెలంగాణలో ప్రజలు 8 ఎంపీ సీట్లను ఇస్తే తెలంగాణ నుండి ఇద్దరు మంత్రులుగా ఉండి బండి సంజయ్ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు...
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ,కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి రంగాలపట్ల వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని మూలుగులో గిరిజన యూనివర్సిటీకి నిధులేవి....
బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం తెలంగాణలోని బిజెపి ఎంపీల, ఈ రాష్ట్రనికి చెందిన ఇద్దరు మంత్రుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది
తెలంగాణ ప్రజలకు బిజెపి నాయకత్వం సమాధానం చెప్పాలి..
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >