Posted on 2026-07-26 14:47:28
డైలీ భారత్, సిరిసిల్ల: దేశం కోసం ప్రాణాలు అర్పించిన కార్గిల్ యుద్ధ వీరుల స్మరణార్థం సిరిసిల్లలో కార్గిల్ విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవీందర్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కార్గిల్ లేక్ వద్ద ఉన్న వైజయంతి యుద్ధ ట్యాంకర్ వద్ద నివాళుల కార్యక్రమం జరిగింది. 1999 కార్గిల్ యుద్ధంలో అసాధారణ ధైర్యంతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన 527 మంది అమర జవాన్లకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మాజీ భారత సైనికులకు చిరు సన్మానం చేశారు. వారి త్యాగం, సాహసం, దేశభక్తి మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని ఆడపు రవీందర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం, ఎర్రం మహేష్, శీలం రాజు, నవీన్ యాదవ్, నాగుల శ్రీనివాస్, గాజుల వేణు, వేముల వైశాలి, మోర శ్రీహరి, అంకారాపు రాజు, చేపూరి అశోక్ లతో పాటు మాజీ సైనికులు, పుర ప్రముఖులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >