Posted on 2026-07-25 09:56:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అమ్మ సేవా సదన్ (వృద్ధాశ్రమం) లో ఆశ్రయం పొందుతున్న 27 మంది వృద్ధుల ఆకలి మంటలను దృష్టిలో ఉంచుకొని అశ్వారావుపేట రైతు పెనుమత్స సుబ్బరాజు రూ.10,116 రూపాయలను అందజేశారు. వృద్ధులకు పోషణ భారంగా మారడంతో ఆశ్రమ నిర్వాహకులు దాతల సహాయార్థాన్ని కోరుతున్నారు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, జ్ఞాపకార్ధాల సందర్భాలను పురస్కరించుకొని ఆశ్రమంలో జరుపుకోవడం వల్ల వృద్ధుల ఆకల దప్పికలను తీర్చగలుగుతారని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >