Posted on 2026-07-20 16:21:25
చూడడం కాదు సార్.. తాళం తీయించండి!
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇంటికి బంధువులు తాళం వేసి ఆక్రమించుకున్నారని ఓ 8వ తరగతి విద్యార్థి నేరుగా "తెహసిల్ దివస్" లో జిల్లా మేజిస్ట్రేట్ (DM) దగ్గరికే వెళ్ళిపోయాడు. బాలుడి ఫిర్యాదు విన్న డీఎం.. పోలీసులతో ఈ అబ్బాయి సమస్య ఏంటో చూడండి అని చెప్పారు. అంతే.. ఆ కుర్రాడు అస్సలు తగ్గకుండా.. చూడడం కాదు సార్.. వెళ్ళి తాళం తీయమని చెప్పండి అంటూ ఫేస్ మీదే స్ట్రైట్గా మాట్లాడేశాడు. అంతేకాదు.. కొంచెం కమిషన్ ఇస్తే పని అయిపోతుందా? అంటూ పంచ్ వేయడంతో అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ పిల్లాడి ధైర్యానికి, స్మార్ట్నెస్కు ఫిదా అయిపోయిన డీఎం.. వెంటనే పోలీసులకు గట్టి ఆర్డర్స్ వేసి, ఆ ఇంటి తాళాలు తీయించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >