Posted on 2026-07-18 15:26:59
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: 2017 నేరెళ్ల ఘటనలో బాధితుడు గంధం గోపాల్ అనారోగ్యంతో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
2017 జూలై 11న ఇసుక లారీ ఢీకొని గంధం మల్లేష్ మృతి చెందగా, నిరసన తెలిపిన 8 మంది గ్రామస్తులపై అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపించింది. జైలులో థర్డ్ డిగ్రీ కారణంగా గోపాల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేక ఈ నెల 10న ఆయన మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ చీఫ్ కవిత ఆదేశాలతో సిరిసిల్ల ఇన్చార్జ్ మజీద్ శనివారం గోపాల్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. బియ్యం, నగదు అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
"గత 8 ఏళ్లుగా బాధిత కుటుంబాన్ని ఏ ప్రభుత్వం, నాయకుడు పట్టించుకోలేదు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి" అని మజీద్ డిమాండ్ చేశారు.
తాడ్వాయి మండలంలోని కరడ్పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >