| Daily భారత్
Logo




8 ఏళ్ల తర్వాత కూడా నేరెళ్ల గాయం పచ్చిగానే ఉంది... బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్

News

Posted on 2026-07-18 15:26:59

Share: Share


8 ఏళ్ల తర్వాత కూడా నేరెళ్ల గాయం పచ్చిగానే ఉంది... బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: 2017 నేరెళ్ల ఘటనలో బాధితుడు గంధం గోపాల్ అనారోగ్యంతో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

2017 జూలై 11న ఇసుక లారీ ఢీకొని గంధం మల్లేష్ మృతి చెందగా, నిరసన తెలిపిన 8 మంది గ్రామస్తులపై అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపించింది. జైలులో థర్డ్ డిగ్రీ కారణంగా గోపాల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేక ఈ నెల 10న ఆయన మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ చీఫ్ కవిత ఆదేశాలతో సిరిసిల్ల ఇన్చార్జ్ మజీద్ శనివారం గోపాల్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. బియ్యం, నగదు అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

"గత 8 ఏళ్లుగా బాధిత కుటుంబాన్ని ఏ ప్రభుత్వం, నాయకుడు పట్టించుకోలేదు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి" అని మజీద్ డిమాండ్ చేశారు.

Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >
Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >