| Daily భారత్
Logo




అట్ట పుట్టల వితరణ

News

Posted on 2026-06-15 17:36:41

Share: Share


అట్ట పుట్టల వితరణ

డైలీ భారత్, దమ్మన్నపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు విద్యార్థి విద్యార్థులకు వందమందికి అట్ట పుట్టల వితరణ చేయించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు హమీద్  ఉపసర్పంచ్ గారి సహకారంతో ఈ అట్టపుట్టల ను విద్యార్థులకు అందించడం జరిగిందని  తెలియజేశారు ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చే పిల్లలే ఉంటారని వారికి తప్పకుండా మేము అండగా ఉంటామని తెలియజేశారు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా  విద్యార్థులను కోరారు పాఠశాల పక్షాన ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు  గుడి కాడి కొమరయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయ శ్రీ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >