Posted on 2026-02-20 12:01:32
నర్సంపేట /నల్లబెల్లి డైలీ భారత్: నల్లబెల్లి మండల కేంద్రంలోని పురుగుమందుల వాడకంపై ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట సీనియర్ సేల్స్ ఆఫీసర్ నాన్న బోయిన ఓదెలు మాట్లాడుతూ పంట పొలాల్లో రైతులు పురుగుమందులను వాడే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తూ రైతులు పురుగుమందులు ఆహార పదార్థాలతో కలిపి రవాణా చేయకూడదు. పిల్లలకు దూరంగా భద్రపరచవలెను. గాలి వీచే దిశగా పిచికారి చేయవలెను. పిచికారి చేసే సమయంలో ఆహార పదార్థాలు దూరంగా ఉంచవలెను. పిచికారి చేసిన పొలంలో హెచ్చరిక బోర్డులను నాటాలి. పురుగుమందుల డబ్బాలను ఏ విధమైన అవసరాలకు వాడకూడదు అని వివరించారు ఈ కార్యక్రమంలో నర్సంపేట సీనియర్ సేల్స్ ఆఫీసర్ ఓదేలు, శివకుమార్, జన్ను బిక్షపతి మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >