Posted on 2026-02-20 05:38:31
అలిగి అమ్మగారింటికి వెళితే.. 3 నెలల జైలు శిక్ష.. అఫ్గాన్ లో కొత్త చట్టం
డైలీ భారత్ డెస్క్: ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇకపై ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలు గృహహింసపై ఫిర్యాదు చేసే సమయంలో భర్త లేదా తండ్రి ఆమె పక్కనే ఉండాలి. భర్తలు చేసే గృహహింసలో భార్యకు కనీసం ఎముకలు విరగాలి.. లేదంటే రక్తపు గాయాలు కావాలి. ఈ రెండూ జరిగితేనే ఫిర్యాదు చేయాల్సిఉంటుంది. ఒకవేళ భర్తపై కేసుపెట్టి.. కోర్టుకి వచ్చినా పక్కన భర్తతోనే రావాలి. నేరం రుజువైతే ఆ భర్తకు కేవలం 15 రోజుల జైలు శిక్ష విధిస్తారట.. ఒకవేళ భర్త కొట్టాడని.. భార్య చెప్పకుండా.. అలిగి అమ్మగారింటికి వెళితే ఆమెకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారట.. ఈ కొత్త చట్టానికి అఫ్గాన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అయితే ఈ కొత్త చట్టాలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >