Posted on 2026-01-05 04:28:15
డైలీ భారత్ స్పెషల్:
కవిత శీర్షిక పక్షి
మనల్ని మేల్కొలిపే కిలకిలా రవాలు కనుమరుగై పోతున్నాయి
చెట్టులో తన గూడును నిర్మించుకుని
సందడి చేసే పక్షులు చెట్లతో పాటు
కనుమరుగై పోతున్నాయి
కాలానికనుగుణంగా
సుమధురంగా తమ గాత్రాలతో మనల్ని
మంత్ర ముగ్ధలను చేసే పక్షులు వాయుకాలుష్యంతో
కనుమరుగై పోతున్నాయి
ప్రకృతి రమణీయతలకు
చిరునామా పక్షులు అని మరచిపోతున్నాము
నవీన నాగరికత పేరుతో కృత్రిమ చెట్టును పూలను
చూడవలసి వస్తున్నదని మరచిపోతున్నాము
పర్యావరణ సమతుల్యతను కాపాడే పక్షులను
కాపాడుకోవాల్సిన బాద్యత మన అందరిపై ఉన్నది. జాతీయ పక్షుల దినోత్సవ శుభాకాంక్షలు Jan 05
రచన
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
చరవాణి 9347042218
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >