Posted on 2025-11-22 21:47:54
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మంజిల్లా కారేపల్లి మండల కేంద్రం భారత నగర్ కాలనీ కి చెందిన సోమంతల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు లక్ష్మి కుమారుడు సోమందల మోహన్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ ఆర్థిక సహాయంఅందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమందుల లక్ష్మి మృతి బాధాకరం వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసినారు
ఈ కార్యక్రమంలో డొంకిన రవీందర్ గౌడ్, ఎండి ఖలీలుల్లా ఖాన్ ,తెలంగాణ ఉద్యమ నాయకుడు సోమందల నాగరాజు , పొ పైరయ్య ,తగరుపోతయ్య , మైపా అనిల్ ,కుమార్ ,సాయి, మేస్త్రి, చంద్రకళ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >