Posted on 2025-06-26 12:45:54
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం లో బి ఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ఎండి జావీద్ మాతృమూర్తి ఎండి రైమున్నిసా భేగం అనారోగ్యంతో మరణించారని విషయాన్ని తెలుసుకొని వారి స్వగ్రామునకు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించినరు
మొండికుంట ఎస్టి కాలని నివాసి పరిస్కా భద్రమ్మ అనారోగ్యంతో మరణించారనే విషయాన్ని తెలుసుకొని వారి స్వగృహమునకు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసినారు మల్లెల మడుగు గ్రామ నివాసి సురకంటి వెంకటరమణా రెడ్డి, అనారోగ్యంతో మరణించారని విషయాన్ని తెలుసుకొని వారి స్వగ్రామునకు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించినభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు & పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఈ కార్యక్రమం లో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,జాలే రామకృష్ణారెడ్డి,నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్,సూదిరెడ్డి గోపిరెడ్డి,మేడవరపు సుధీర్,చిలక వెంకటరామయ్య,మొగిళ్ల వీరారెడ్డి,గొర్రెముచ్చు వెంకటరమణ,పాటి మన్మధ రెడ్డి (మొండికుంట గ్రామ శాఖ అధ్యక్షులు),టేకుల సురేష్ రెడ్డి,మిట్టకంటి వెంకటరెడ్డి,మండ్రు రామకృష్ణ,తూము రాఘవులు,మామిడి శ్రీను,ముత్యాల నరసింహారావు,మంగళగిరి రామకృష్ణ,చల్లా రాజు,ఈసంపల్లి పున్నారావు,కడారి వేణు,నజీర్ సోను,వాళ్లపోగు రాము,శివారపు డాక్టర్ బాబు,మండల సోషల్ మీడియా అధ్యక్షుడు గజ్జి లోహిత్ యాదవ్,తదితర యువజన నాయకులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >