Posted on 2025-06-12 19:54:24
జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండా గ్రామంలో జూలూరుపాడు పోలీసులు నల్ల బెల్లం, పటికి స్వాధీనపరుచుకున్నారు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామానికి చెందిన హలవత్ శ్రీను తండ్రి సుమారు రెండు క్వింటాళ్ల నల్లబెల్లాన్ని మరియు 40 కేజీల పటికిని తన ఇంటి ఆవరణలో డంపు చేసుకొని ఉండగా జూలూరుపాడు ఎస్.ఐ బాదావత్ రవి తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి నల్ల బెల్లం మరియు పటికను స్వాధీనం పరుచుకొని, ప్రభుత్వంచే నిషేధించబడిన సారాయి తయారీకి వాడే నల్ల బెల్లం మరియు పటికను తన ఇంటి ఆవరణలో నిలువ ఉంచిన హలావత్ శ్రీను పై కేసు నమోదు చేయనైనది. బెల్లం యొక్క విలువ 23,400 రూపాయలుగా మరియు పటిక యొక్క విలువ 1200 రూపాయలుగా ఉంటుంది. తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ వెంకట్, సిఐ గన్ మెన్ కృష్ణ, రైటర్ సూర్యం, ప్రసాద్, డ్రైవర్ ధారావత్ కృష్ణ హెడ్ కానిస్టేబుల్, రామకృష్ణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >