Posted on 2024-02-28 19:06:25
దినదిన ప్రవర్దమానం చెందాలి
షాద్ నగర్ మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :షాద్ నగర్ ప్రాంతంలో వైద్యరంగంలో దినదిన ప్రవర్ధమానం చెందాలని ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు. ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ బ్లాకును ప్రతాప్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎం.డి డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఆసుపత్రిలో వైద్య సేవలలో భాగంగా పేద ప్రజలకు కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >