Posted on 2026-07-14 03:38:14
డైలీ భారత్ డెస్క్: పల్లెటూర్లో ప్రజలు ముఖ్యంగా రైతులకు ఎదురయ్యే ప్రమాదాల్లో ప్రముఖమైనది పాము కాటు.
మన ప్రాంతాల్లో ఉండే అత్యంత విషసర్పాల్లో ప్రముఖంగా మూడు రకాలే ఎక్కువగా మనకు ఎదురవుతుంటాయి.
తాచు పాము, రక్తపింజరి, కట్లపాము, ఈ మూడింటి కాట్లే మనిషి ప్రాణాలను తీస్తుంటాయి.
పాము కాటు వేసిన గంటలోపే ఆసుపత్రులకు వెళ్తే ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో మారు మూల గ్రామాల ప్రజలు సరైన సమయంలో ఆసుపత్రులకు వెళ్ల లేక ప్రాణాలు కోల్పోతుంటారు.
వారి కోసం ప్రభుత్వం ఇక పై 108 లోను పాముకాటుకు ఇంజక్షన్లు ఉంచింది.
ప్రభుత్వం చేసిన ఈ కొత్త ఆలోచనతో ఎంతోమంది రైతులు, ప్రజలు సకాలంలో ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఎవరికి ఏ సమయంలో ప్రమాదం జరిగిన,సమాచారం అందుకున్న కొద్ది సమయం లోనే 108 వాహనం అక్కడ ఉంటుంది.
ఈ 108 కు ఎక్కువగా యాక్సిడెంట్ కేసులే వస్తుంటాయి.
దానికి సంబంధించిన మందులే అందులో ఉంటాయి.
అత్యవసర చికిత్సలు చేసేందుకు అనుకూలమైన విధంగా 108 వాహనాలను సిద్ధం చేశారు.
ఇక పై 108 లో పాము కాటు కు సంబంధించిన ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >