Posted on 2026-06-13 20:32:49
నత్త నడక నడుస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు
సరయిన వైద్య సదుపాయం లేక గాల్లో కలుస్తున్న ప్రమాద బాధితుల ప్రాణాలు
డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో నిర్మిస్తున్న 100పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం అశ్వారావుపేటలో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు నత్త నడక నడుస్తున్నది,గత ప్రభుత్వాలు...ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అశ్వారావుపేటలో వైద్య సేవలు మెరుగు పర్చలేకపోయారు,సరైన వైద్యం అందక దుర ప్రాంత వెళ్ళే సరికి పేసెంట్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నవి,ఏజెన్సీ ప్రాంతం మారు మూల గ్రామాల నుంచి ప్రజలు వైద్యం కోసం ఇక్కడకు వస్తె స్కానింగ్,X-ray ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది,స్థానిక ఎమ్మెల్యే స్పందించి 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని బిజెపి పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం,ఇ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,పూచి ప్రసాద్, కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >