Posted on 2026-01-08 20:51:46
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు,నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ ఆదివాసీలు ఆరాధ్య దైవాలుగా భావించే మహా కుంభమేళా అయినటువంటి మేడారం శ్రీ సమ్మక్క శ్రీసారమ్మ తల్లుల జాతరకు మా ప్రాంతం అయినటువంటి అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మా ఆదివాసి బిడ్డలు దేవుళ్ళను దర్శించుకోవడానికి అధిక సంఖ్య లో జాతరకు వెలతారు అని,భక్తులు సౌకర్యర్ధాo తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ వారు అశ్వరావుపేట నియోజకవర్గం నుండి మేడారం జాతరకి ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అని తెలిపారు,ఇ కార్యక్రమంలో తంబళ్ల రవి, మహిళ నాయకులు కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >