Posted on 2025-07-10 13:25:54
మాల మహానాడు రాష్ట్ర కమిటీ సమావేశం జూలై 11, 2025 న ఉదయం వాసవి క్లబ్, లక్డీకాపూల్, హైదరాబాద్ లో జరగనుంది.
డైలీ భారత్, హైదరాబాద్: ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాల మహానాడు నాయకులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. ప్రధానంగా వర్గీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్తులో జరుగనున్న సంసిద్ధత, సమన్వయ కార్యక్రమాలపై చర్చ జరగనుంది.ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఈ సమావేశం ద్వారా మాలల ఐక్యతను మరింత బలోపేతం చేస్తాం. వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రాష్ట్రం మొత్తం ఒకే స్వరంతో ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తాం అన్నారు
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >