Posted on 2026-04-06 12:25:39
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: పాల్వంచ మండల సర్పంచుల ఫోరం తరపున వివిధ గ్రామాల సర్పంచ్ లు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి పాల్వంచ మండల గ్రామాల అభివృద్ధి కోసం సీసీ రోడ్స్ నూతన గ్రామపంచాయతీ కార్యాలయాలు మహిళా సంఘ భవనాలు అంగన్వాడి స్కూల్ లకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసి మిగిలిన అభివృద్దికి పనులకు నిధులు కేటాయించలని మరియు పాల్వంచ మండలం నూతనంగా ఏర్పాటు అయినందున ఇంటిగ్రేటెడ్ పూర్తీ స్థాయి అధికార కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్వంచ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు బాశెట్టి నాగరాజు పాల్వంచ సర్పంచ్ కూచాని శేఖర్ ఆరేపల్లి సర్పంచ్ కొయ్యల జ్యోతి భూమయ్య వాడి సర్పంచ్ నర్సారెడ్డి ఇస్సాయిపేట్ సర్పంచ్ లలిత నర్సింలు దేవునిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సింగరాయపల్లి సర్పంచ్ లత అంజయ్య పాల్గొనడం జరిగింది
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >