Posted on 2024-02-27 15:14:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక జూనియర్ కళాశాల మైదానం లో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కేటీఆర్ కప్ లో ఫైనల్ కి చేరుకున్న A Warriors టీమ్ నీ 39th వార్డ్ కౌన్సిలర్ ఆకుల కృష్ణ (చిన్నా) అభినందించాడు. ఫైనల్లో కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ కప్పు గెలవాలని ఆకాంక్షించారు. జట్టులోని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ రాజన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారితో కలిసి క్రికెట్ జెర్సీనీ బహూకరించారు.
జెర్సీనీ బహుకరించిన వారికి A warriors టీమ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
ఇందులో A warriors సభ్యులు మరియు 39th వార్డ్ కౌన్సిలర్ ఆకుల కృష్ణ మరియు క్రీడ అభిమానులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >