Posted on 2026-07-29 08:54:06
డైలీ భారత్, కామారెడ్డి : ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్ మంతెన సామిల్ మాదిగ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఎమ్మార్పీస్ కమిటీలు నిర్వహించాలని కమిటీ ప్రతినిధులకు తెలియజేశారు కమిటీ ప్రతినిధులుగా బట్ట వెంకట్ రాములు కొత్తల యాదగిరి సత్తి గారి లక్ష్మి బానపురం లావణ్య అంచనూర్ లక్ష్మణ్ మాజీ సర్పంచ్ 6 కామారెడ్డి అరుణ్ కమిటీ సభ్యులకు నియమిస్తూ మాదిగలను బలోపేతం చేయాలని మాదిగలను సాగరవంగా తలెత్తుకుని తిరిగేలా మీరు పని చేయాలని అదేవిధంగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని పని చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంతిని సామెల్ మాదిగ బట్ట వెంకట రాములు మాదిగ కత్తి పద్మారావు మాదిగ గంగారం మాదిగ లక్ష్మీ మాదిగ లావణ్య రాజనర్సయ్య శైలేష్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >