Posted on 2026-07-24 09:02:05
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని జూలూరుపాడులో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో BRS జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ , జూలూరుపాడు మండల అధ్యక్షుడు చాపల రామ్మూర్తి మాట్లాడుతూ దీర్ఘాయుష్మంతుడిగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా నాయకులు అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ జూలూరుపాడు మండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి ,మూడు చిట్టిబాబు - మాజీ ఎంపీపీ ,యడదపల్లి వీరభద్రం మాజీ వైస్ ఎంపీపీ ,సిద్దిబోయిన మోహన్ బాబు , మార్కాపురి నరసింహారావు, ఇల్లంగి తిరుపతి, నరేష్, కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >